The Eagle News యాదాద్రి భువనగిరి
నాలుగు సంక్షేమ పథకాలను జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు మంజూరి పత్రాలు 20,027 అందజేసిన అధికారులు
రైతు భరోసా పథకం కింద 17,644 మందికి రైతులకు ఎకరానికి 6000 చొప్పున 269.95 కోట్ల
కొత్త రేషన్ కార్డులు జిల్లాలో 910 మందికి అందజేత
ఇందిరమ్మ ఇల్లు1144 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసిన అధికారులు
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 329 మందికి మంజురి పత్రాలు అందజేసిన అధికారులు